పవిత్ర స్నానాలు.. 43 మంది మృతి

67చూసినవారు
పవిత్ర స్నానాలు.. 43 మంది మృతి
‘జీవిత్‌పుత్రిక’ పండగ నేపథ్యంలో బిహార్‌లోని నదులు, ఇతర జలవనరుల్లో పవిత్ర స్నానాలకు భారీగా ప్రజలు పోటెత్తారు. ఈ క్రమంలోనే 15 జిల్లాల్లో 37 మంది చిన్నారులు సహా 43 మంది మృతి చెందారని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారుల వెల్లదించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్