30 కుటుంబాలు వైసీపీలోకి చేరిక

1046చూసినవారు
30 కుటుంబాలు వైసీపీలోకి చేరిక
సంతమాగులూరు మండలం మక్కెన వారి పాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి ఆదివారం అద్దంకిలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు వైసిపి అభ్యర్థి హనిమిరెడ్డి సమక్షంలో వైయస్సార్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా హనిమిరెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి వైసీపీ కండువా కప్పారు. సంతమాగులూరు లో వైయస్సార్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హనిమిరెడ్డి కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్