యానాదులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి

76చూసినవారు
యానాదులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి
గుంటూరు పట్టణంలో నివసిస్తున్న యానాదులకు ఇంటి స్థలాలు కల్పించాలని యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ కోరారు. సోమవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నాసీర్ అహ్మద్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి యానాదుల సమస్యలను తెలియజేశారు. యానాదుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్