ప్రజావ్యతిరేక కార్యకలాపాలలో ఉన్న పార్టీ వైసీపీ: డొక్కా

53చూసినవారు
వరద సహాయక చర్యలకు వైసీపీ దూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. అరండల్ పేటలో గురువారం డొక్కా మీడియాతో మాట్లాడారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూటమి శ్రేణులు సహాయక చర్యలల్లో పాల్గొన్నాయని గుర్తుచేశారు. కానీ జగన్ జైల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రజావ్యతిరేక కార్యకలాపాలలో ఉన్న పార్టీ వైసీపీనే అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్