మాచవరం: 21 నుంచి పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: ఎస్సై సతీష్

71చూసినవారు
మాచవరం: 21 నుంచి పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: ఎస్సై సతీష్
ఈనెల 21 నుంచి మాచవరం మండలంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మాచవరం ఎస్సై సతీష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులకు నివాళులర్పిస్తారన్నారు. అనంతరతం అందుబాటులో ఉన్న పోలీస్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తామన్నారు. విద్యార్థులచే గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్