ముంపు ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం నాయకులు

67చూసినవారు
ముంపు ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం నాయకులు
రెండు రోజులుగా మంగళగిరి పట్టణంలో కురిసిన భారీ వర్షాలు వలన ముంపు గురైన రత్నాల చెరువు, టిట్కో గృహ సముదాయమును ఆదివారం సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి వి రాఘవులు బృందం సందర్శించారు. సిపిఎం నాయకులు జెవి రాఘవులు, వివి జవహర్లాల్ మాట్లాడుతూ వర్షపు నీరు బయటకు పోయే విధంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్