వరద బాధితులకు రూ.5 లక్షల విరాళం

55చూసినవారు
వరద బాధితుల కోసం మంత్రి నారా లోకేశ్ కు రూ. 5 లక్షల విరాళం చెక్కును తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఉండవల్లి నివాసంలో అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలకు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్