గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం రద్దయింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు ఓ ప్రకటనలో తెలిపారు.