మాజీ మంత్రి విడుదల రజినిపై ఫిర్యాదు

77చూసినవారు
మాజీ మంత్రి విడుదల రజినిపై ఫిర్యాదు
మాజీ మంత్రి విడదల రజిని పై మంత్రి అనితకు పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం గురువారం ఫిర్యాదు చేసింది. విడుదల రజిని అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయగా విచారణ చేయిస్తానని మంత్రి చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజినీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పీఏ రామకృష్ణ, ఆమె మరిది గోపి కలిసి రూ. 2. 50కోట్లను తమ వద్ద నుంచి తీసుకున్నారని యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్