రొంపిచర్ల లో పింఛన్ల పంపిణీ

70చూసినవారు
రొంపిచర్ల లో పింఛన్ల పంపిణీ
రొంపిచర్ల లో శనివారం ఉదయం నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. విరామం లేకుండా వర్షం పడుతున్న కూడా ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్