గోగులపాడులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

62చూసినవారు
గోగులపాడులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
నరసరావుపేట నియోజకవర్గంలోని గోగులపాడు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేపట్టారు. తెల్లవారుజాము నుంచే, ఇంటింటికి వెళ్లి, సచివాల సిబ్బంది, అధికారులు, నగదును అందజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్