తెలుగు తల్లి విగ్రహాన్ని గాంధీ పార్క్ ఏర్పాటు: ఎమ్మెల్యే

74చూసినవారు
తెలుగు తల్లి విగ్రహాన్ని గాంధీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఈ మేరకు తెలుగుతల్లి విగ్రహా ఏర్పాటును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంపై ఎటువంటి అపోహలకు తావులేదని, రాద్ధాంతం చేయద్దన్నారు.

సంబంధిత పోస్ట్