పోలీసుల వైఫల్యంతోనే దాడులు: శంకర్ రావు

82చూసినవారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటకలిసి పోయిందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్ రావు ఆరోపించారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. పంటనష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. తన అనుచరుడు వాసు కారును టీడీపీ గుండాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇది కేవలం పోలీసుల వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్