28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాలు

83చూసినవారు
ఈ నెల 28 నుంచి రాష్ట్రం ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్లు మంత్రి పార్థసారథి అన్నారు. సోమవారం క్యాబినెట్ ముగిసిన అనంతరం ఆయన సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్ అండ్ జియాలజి, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ తదితర అంశాలపై తెల్లటి పేపర్లతో శ్వేత పత్రాలు విడుదల చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్