జాబ్ మేళాలో 27 మందికి ఉద్యోగాలు

58చూసినవారు
జాబ్ మేళాలో 27 మందికి ఉద్యోగాలు
రేపల్లె పట్టణంలోని శారద ఐటిఐ నందు జరిగిన జాబ్ మేళా నందు 27 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని శారద ఐటిఐ కళాశాల కరస్పాండెంట్ బడుగు వెంకట నారాయణ చెప్పారు. సోమవారం శారద ఐటిఐ నందు ప్రముఖ దివిస్ ఫార్మా కంపెనీ జాబ్ మేళా నిర్వహించినది. ఈ జాబ్ మేళా నందు ఐటిఐ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ చదివిన 10 మంది అభ్యర్థులు బి. టెక్, బిఎస్సి కెమిస్ట్రీ బీఫార్మసీ చదివిన 17 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్