సత్తెనపల్లి : ఓటు నమోదు చేసుకోండి: కన్నా

66చూసినవారు
సత్తెనపల్లి : ఓటు నమోదు చేసుకోండి: కన్నా
సత్తెనపల్లిలో పట్టభద్రుల ఎన్నికల క్యాంపెయినింగ్ లో సోమవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లను కలిసి ప్రతి ఒక్కరికి స్వయంగా కరపత్రాలు అందజేశారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటు నమోదు చేసుకోవాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్