గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

50చూసినవారు
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
మార్చి 17న ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రైమరీ కీని కూడా విడుదల చేసింది. అయితే ప్రైమరీ కీపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు తెలిపేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. మార్చి 19-21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపవచ్చని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్