వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

53చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. అతని అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలెం రీచ్ నందు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని, స్కార్పియో వాహనాన్ని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఏలూరు జిల్లా ఈదరకి చెందిన సుధీర్‌గా గుర్తించారు. సుధీర్‌తో వైసీపీ మాజీ ఎంపీకి సుధీర్ఘ అనుబంధం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్