బీజేపీ, వైసీపీకి కనిపించని పొత్తు ఉంది: ష‌ర్మిల‌

59చూసినవారు
బీజేపీ, వైసీపీకి కనిపించని పొత్తు ఉంది: ష‌ర్మిల‌
ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయ‌ని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్‌ అయ్యాయాని విమ‌ర్శించారు. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంద‌ని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ గట్టిగా మాట్లాడారు.. కానీ, అధికారంలోకి వచ్చాక దానిపై పోరాడలేదని మండిప‌డ్డారు.

సంబంధిత పోస్ట్