అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలిన బాయిలర్ (వీడియో)

74చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. జగ్గయ్యపేట, విజయవాడ ఆస్పత్రిల్లో వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్