పల్నాడు జిల్లా పిన్నెల్లిలో బాంబుల కలకలం

33309చూసినవారు
పల్నాడు జిల్లా పిన్నెల్లిలో బాంబుల కలకలం
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేపాయి. వైసీపీ నేతల ఇళ్లలో నాటుబాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఎన్నికల గొడవలకు సంబంధించి గ్రామంలో పోలీసులు విచారణకు వెళ్లిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వైసీపీ గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులను గుర్తించారు.

సంబంధిత పోస్ట్