మరదలిపై బావ పోటీ!

549చూసినవారు
మరదలిపై బావ పోటీ!
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమారై కృపాలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమెపై నారాయణ చెల్లిలి కుమారుడు రమేష్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగారు. 2019లో నారాయణ విజయం కోసం పని చేసిన రమేష్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు.

సంబంధిత పోస్ట్