వాగులో చిక్కుకున్న బస్సు (వీడియో)

52చూసినవారు
భారీ వర్షాల కారణంగా నంద్యాల జిల్లా బనగానపల్ల నియోజకవర్గంలోని సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగింది. నాలుగు అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహించింది. అయితే తిమ్మనైనపేట నుంచి వస్తున్న కోయిలకుంట్ల డిపో బస్సు వంతెన దాటుతుండగా వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ, బస్సు మాత్రం వంతెనపై ఒకవైపు ఒరిగింది.

సంబంధిత పోస్ట్