ఆరోగ్యం బాగా లేకున్నా వచ్చా: పవన్

75చూసినవారు
ఆరోగ్యం బాగా లేకున్నా వచ్చా: పవన్
కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రాంతాల్లో సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనడంతో అవి మునిగాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని పవన్ మండిపడ్డారు. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకు ఆరోగ్యం బాగా లేకున్నా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చానని వివరించారు.

సంబంధిత పోస్ట్