గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ ప్రభుత్వం కీలక ప్రకటన

1102చూసినవారు
గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన 143 మంది అధికారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని తెలిపింది. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్