BIG ALERT: అవసరమైతేనే బయటకు వెళ్లండి

58చూసినవారు
BIG ALERT: అవసరమైతేనే బయటకు వెళ్లండి
వేసవి కాలం ప్రారంభం కావడంతో గత రెండు, మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతతో శరీరం ఎర్రగా మారడం, తలనొప్పి, వాంతులు, స్పృహ కొల్పోవడం వంటి సమస్యలు సంభవిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్