శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

56చూసినవారు
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 67,832 మంది దర్శించుకోగా 25,636 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్