YCP ఎమ్మెల్సీపై కేసు నమోదు

82చూసినవారు
YCP ఎమ్మెల్సీపై కేసు నమోదు
కడప జిల్లాలో ప్రైవేట్ పాఠశాల పై కప్పు కూలి విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పాఠశాల గది పైకప్పు కూలిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్