విశాఖలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా పర్యటన
By dwarak 50చూసినవారుAP: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆంధ్రా వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూమ్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే.