అంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబే: సజ్జల

79చూసినవారు
అంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబే: సజ్జల
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు దాదాపు రూ.లక్ష కోట్ల స్కామ్ చేశారని చెప్పారు. ఐఎంజీ అనే బోగస్ కంపెనీకి చంద్రబాబు 250 ఎకరాల భూమిని కట్టబెట్టారని సజ్జల మండిపడ్డారు. అంత పెద్ద స్కెచ్ వేసి డబ్బులు కాజేశాడని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్