తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్

70చూసినవారు
తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్
తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు. సీనియర్లను పక్కన పెడుతూ కొత్తవారికి క్యాబినెట్లో చోటిచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆశావాహులు ఎక్కువగా ఉండగా.. వారిలో కొంతమందికే అవకాశం ఇచ్చారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒకరి చొప్పున మంత్రి పదవి కేటాయించారు. 25 జిల్లాల నుంచి మంత్రులు ఉండేలా చూసుకున్నారు. అయితే విశాఖ నగరం నుంచి ఒక్కరికి అవకాశం లేకపోవడం విశేషం.

సంబంధిత పోస్ట్