వాలంటీర్లకు చంద్రబాబు తీపికబురు

81చూసినవారు
వాలంటీర్లకు చంద్రబాబు తీపికబురు
ఉగాది రోజున వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు తీపికబురు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు రూ.10 వేల పారితోషికం ఇస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని ముందే చెప్పామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్