మీడియా సంస్థలపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

57చూసినవారు
మీడియా సంస్థలపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
AP: మీడియా సంస్థలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మేము ఒక లక్ష్యంతో పని చేస్తున్నాం. నిన్న నేను BPC లిమిటెడ్, విన్‌ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఈ సమావేశాలను నివేదించినందుకు మా మీడియా సహచరులకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్