నరసాపురం ఎంపీ రఘురామకృ
ష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఏపీలో కచ్చితంగా
టీడీపీీడీపీ-జనసజనసేన-
బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబే ఏపీకి కాబోయే సీఎం అని
రఘురామ జోస్యం చెప్పారు. కూటమి సీట్ల కేటాయింపులో తప్పిదాలను సరి చేసుకుంటే మరిన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు.