కరోనాపై యుద్ధం

62చూసినవారు
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాంలో ప్రధాని మోదీ సూచన మేరకు ఆదివారం రాత్రి 9 గంటల నుండి తొమ్మిది నిమిషాల వరకూ దీపారాధన చేసి ఐఖ్యతను చాటుకున్నారు. 9 గంటల సమయానికి వీది లైట్లతో సహా ప్రతి ఇంట్లో లైట్లు ఆపి దీపాలు వెలిగించాచారు. కరోనా గో కరోనా గో అని కరోనా మహమ్మారి దీపారాధనతో యుద్ధం ప్రకటచారు. అలాగే మండలం నలుమూలలా ప్రతి గ్రామంలోను దీపాలు వెలిగించి ఐఖ్యతను చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్