చిత్తూరులో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

57చూసినవారు
చిత్తూరులో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ
జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక 42వ డివిజన్ పరిధి వన్నియర్ బ్లాక్లో సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సిబ్బంది మాట్లాడుతూ ఈ పరిధిలో మొత్తం 260 పెన్షన్లు ఉండగా 77 మందికి నడవలేని, బ్యాంకులకు వెళ్లలేని వికలాంగులకు ఇంటి వద్దనే అందజేశామని మిగతా 183 మందికి బ్యాంకు అకౌంట్లో జమ చేశామని తెలియజేశారు. దీనిపై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్