జీ. డి. నెల్లూరు సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

1076చూసినవారు
జీ. డీ. నెల్లూరు మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో ఆదివారం ఘనంగా ఈస్టర్ వేడుకలను నిర్వహించారు. పాస్టర్ సగాయం, ఏసుప్రభు సమాధి నుండి సర్వ మానవుల కోసం వెళ్లిన వృత్తాంతాన్ని వివరించారు. ఏసుప్రభు మరణించి మళ్లీ జన్మించాడు అన్న సందేశాన్ని లోకానికి చాటి చెప్పారు. అత్యధిక సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు సంఘ సభ్యులు పాల్గొని ఆరాధన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్