ఐఐఐటికి విద్యార్థి ఎంపిక

62చూసినవారు
ఐఐఐటికి విద్యార్థి ఎంపిక
కార్వేటినగరం పట్టణంలోని రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన చైతన్య ఐఐఐటికి ఎంపికయ్యాడు. 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో పాఠశాలకు చెందిన విద్యార్థి చైతన్య ప్రతిభ కనబర్చి ఐఐఐటికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. చైతన్యను హెచ్ఎం కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్