వెదురుకుప్పంలో ద్విచక్ర వాహనాల దొంగలు హల్ చల్

1905చూసినవారు
వెదురుకుప్పం మండలం, పాతగుంటలో దొంగలు ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రాజేశ్ బైక్ చోరీకి గురైంది. వారం రోజులుగా ద్విచక్ర వాహనాలు మండలంలో తరచు చోరీకి గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను విడుదల చేశారు. మండలంలో పోలీసు గస్తీ సక్రమంగా లేకపోవడం వల్ల చోరీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్