రామబ్రహ్మం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

77చూసినవారు
రామబ్రహ్మం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని కోరుతూ సాయిమాత సేవా ట్రస్ట్ అధినేత జగదీష్ మంగళవారం వినతి పత్రం అందజేసినారు. కుప్పం ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలని, మిని సాప్ట్ వేర్ హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని, ఇతర అభివృద్ధి పనుల కోసం వినిత పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్