మునిసిపల్ అభివృద్ధి కోసం వినతి పత్రం ఇచ్చిన కౌన్సిలర్స్

52చూసినవారు
మునిసిపల్ అభివృద్ధి కోసం వినతి పత్రం ఇచ్చిన కౌన్సిలర్స్
కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు మంగళవారం 19వ వార్డ్ కౌన్సిలర్ & మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినతి పత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిమ్ దాము, జాకీర్, వేలు, సోములు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం అందజేసినారు.

సంబంధిత పోస్ట్