ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: ఎస్పీ మణికంఠ

2256చూసినవారు
కుప్పంలోని నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ మణికంఠ శుక్రవారం పరిశీలించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ. జిల్లాలో‌ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎక్కడా అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. సీ విజిల్ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను‌ వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ‌జరిగేందుకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్