కుప్పం ఎంపీపీ రాజీనామా చేయాలి: టీడీపీ

79చూసినవారు
కుప్పం ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ది ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియాతో నాయకులు మాట్లాడుతూ. మల్లానూరు పంచాయతీ కార్యాలయంలో మాయమైన ట్రాక్టర్ మురుగేష్ ఇంటి వద్ద ప్రత్యక్షమైంది, పంచాయతీ ట్రాక్టర్ ను ఇంటి దగ్గర ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. మురుగేష్ కుటుంబ సభ్యులు ‌భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్