నూతన బస్సును ప్రారంభించిన ముని రత్నం

58చూసినవారు
నూతన బస్సును ప్రారంభించిన ముని రత్నం
నూతన బస్సు సర్వీసులను టిడిపి కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ పిఎస్ మునిరత్నం ప్రారంభించారు. బుధవారం స్థానిక కుప్పం ఆర్టిసి డిపోలో కుప్పం - తిరుపతి నూతన బస్సు సర్వీసులను పూజా కార్యక్రమం అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, ఆర్టీసీ డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్