ప్రజలు‌ చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు: భువనేశ్వరి

1521చూసినవారు
కుప్పంలో శుక్రవారం చంద్రబాబు తరుపున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ. గత 5 ఏళ్లలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని అన్నారు. ప్రజల ప్రభుత్వం రావాలి, ప్రజలు సైతం చంద్రబాబుకు మద్దతు తెలుపుతారని తెలిపారు. చంద్రబాబు కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో‌ భూకభ్జాలు అధికమయ్యాయని, రాక్షస పాలన నుండి విముక్తి కలగాలని కోరారు.

సంబంధిత పోస్ట్