వైసీపీ చేస్తున్న అరాచకాలకు తొందరలోనే బుద్ధి చెప్తాం: కంచర్ల

60చూసినవారు
చంద్రబాబు నామినేషన్ లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని సోమవారం ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఖండించారు. ఏరియా ఆసుపత్రిలో‌ చికిత్స పొందుతున్న రామకుప్పం మండలం 89 పెద్దూరుకు చెందిన సలీమా ద౦పతులను ఆయన పరామర్శించారు. వైసిపి చేస్తున్న ఆరాచాకలకు తొందరలోనే‌ బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్