వైఎస్ఆర్సిపిలో చేరిన తడుకు వి. ఎస్. ఎస్. పురం టీడీపీ నాయకులు

568చూసినవారు
తడుకు పంచాయతీ వైసీపీ నాయకులు ప్రభు రాజు ఎంపిటిసి గంగాధరం, గూళూరు కరుణ, నాని ఆధ్వర్యంలోవి. ఎస్. ఎస్ పురం టిడిపి నాయకులు వైసీపీలో మంగళవారం చేరారు. మంత్రి రోజా వారికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. తడుకు గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ ఆర్. హనుమంతయ్య, ఎన్ సిద్దయ్య, జి మణి, పి సూరిబాబు, గురవయ్య, చంద్రయ్య, లక్ష్మయ్య, బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, సూరయ్య, బాలయ్య తదితరులు వైస్సార్సీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్