కాణిపాకం ఆలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

61చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈవో వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదమంత్రాలు చదివారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్