ముమ్మరంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

77చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం ఉదయం ముమ్మరంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ భాష ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాయకులు సయ్యద్ సుహేల్ భాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ మొత్తం జూలై నెలలో రూ 7వేలు లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్