సింగిరి గుంటలోఎన్డీఏ కూటమి విజయోత్సవ కార్యక్రమం

56చూసినవారు
సింగిరి గుంటలోఎన్డీఏ కూటమి విజయోత్సవ కార్యక్రమం
పుంగనూరు మండలం సింగిరి గుంట పంచాయతీలో సోమవారం ఎన్డీఏ ఉమ్మడి కూటమి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రానున్న రోజుల్లో నియోజక వర్గంలోని ఆరు మండలాలలో అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్